SAKSHITHA NEWS

హనుమాన్ జయంతి సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ మల్లంపేట్ లోని శ్రీఆంజనేయ స్వామి వారిని ప్రభుత్వ విప్,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కౌన్సిలర్లు మాదాసు వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, గాజులరామారం డివిజన్ పార్టీ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, దుండిగల్ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మనోజ, సీనియర్ నాయకులు ఎంబరి ఆంజనేయులు, విష్ణువర్ధన్ రెడ్డి, శామీర్పేట్ ప్రకాష్ రావు, శామీర్పేట్ రంగయ్య, మాదాసు నవీన్, మాదాసు నర్సింగరావు, బాలకృష్ణ, కొంగర నరహరి, సూరారపు కృష్ణ, రాఘవేంద్ర గౌడ్, నీలం రెడ్డి, బచ్చు శ్రీకాంత్, భాశెట్టి నవీన్, కుమ్మరి ప్రశాంత్, కుంట్ల నందు, సూరారపు శివ, సుధాకర్, పార్టీ శ్రేణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS