SAKSHITHA NEWS

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ *, మేరేజ్ నగర్ లో నూతనగా వేసిన సీసీ రోడ్డును, పర్వత నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వెనక లైన్ లో వేసిన సీసీ రోడ్డు, అలాగే గాయత్రినగర్ గణేష్ మండపం పార్క్ లో ఓపెన్ జిమ్ పరికరాలు జరుగుతున్న పనులను పరిశీలించారు, ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * సహకారంతో డివిజన్ పరిధిలో ఒక్కొకటిగా అన్ని మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్, కమల్ వాసన్, సంజీవ రెడ్డి, కృష్ణ రెడ్డి, కాశీనాథ్ చారి, అమీన్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS