SAKSHITHA NEWS

గాజులరామారం పరిధిలో నూతన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి పెట్రోల్ రిటైల్ ఔట్లెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్..


సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి పెట్రోల్ రిటైల్ ఔట్లెట్ ను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ స్పెషల్ సెక్రటరీ గోవేర్నమేంట్, కమిషనర్ అఫ్ వుమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి భారతి హొళ్లికేరి ఐ.ఏ.ఎస్ డిప్యూటీ డైరెక్టర్ అఫ్ కరెక్షనల్ సర్వీసెస్ డాక్టర్ మీర్జా రాజా అలీ బైగ్ తో కలిసి పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నవీన్ కుమార్, అబ్దుల్ షా వలి, డి కృషవేణి, ఆఫీస్ సూపరింటెండెంట్ డి గోపి కృష్ణ, ఏసీపీఎస్ ఎస్.కె.కె చర్వాక, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS