SAKSHITHA NEWS

ఏ పార్టీలో చేయని విధంగా దళితులకు ద్రోహం మరియు కించపరచడం వైసీపీ లోనే జరుగుతుంది

కోన రఘుపతి దళితులను కించపరచి మాట్లాడటం ఎంతో బాధాకరంకోన రఘుపతిని రెండుసార్లు దళితులంతా కలసి ఓట్లు వేయించి గెలిపిస్తే మీరు దళితులను ఇంత చిన్నచూపు చూస్తున్నారని దళితులు తెలుసుకోలేకపోతున్నారు

ఇప్పటికైనా మీ మనసులో దళితులపై ఉన్న భావాన్ని అందరి ముందు తెలియజేశారు

బాపట్ల పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ గా ఉండడం నీకు ఎందుకు అంత ఇబ్బంది కరం?

దళితులంతా ఒకే తాటిపై నడుస్తూ దళిత సంఘాలు, దళితులను కించపరిచే ఇటువంటి నాయకులను సరైన బుద్ధి చెప్పే అంతవరకు దళిత సంఘాల నాయకులకు తాము అండగానే ఉంటామని తెలిపారు


SAKSHITHA NEWS