SAKSHITHA NEWS

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్వర్యంలో టీపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరిక.

కోడెర్ మండలానికి చెందిన NV పౌండేషన్ చైర్మైన్, బావాయి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నక్క వేణు గోపాల్ యాదవ్ , కొడేర్ మండల కేంద్రానికి చెందిన మహేశ్వర్ రెడ్డి వారి కుమారుడు ప్రణీత్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో టీపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారితో పాటుగా బావాయి పల్లి గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ కురుమయ్య , నిరంజన్ యాదవ్ ,రామాపురం గ్రామనికి చెందిన శేకర్ గౌడ్ , మూల మడత తాండ గ్రామానికి చెందిన శంకర్ ఇతర ముఖ్యమైన BRS పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి రంగీనేని అభిలాష్ రావు , కోడేర్ మండల మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు , చలపతి రావు , వనపర్తి కౌన్సిలర్ బ్రహ్మం ,సతీష్ తదితరులు


SAKSHITHA NEWS