SAKSHITHA NEWS

మైలవరం దేవుని చెరువు అభివృద్ధి పనుల విషయంలో గడచిన 3 దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది.

ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రూ.3.5కోట్లతో చాలా చోట్ల డ్రెయిన్లు, సిమెంట్ రహదారులు నిర్మించాము.

ఇంకా డ్రెయిన్లు, రహదారుల నిర్మాణ సమస్యలు ఉన్నాయి. నిధుల సౌలభ్యతను బట్టి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలను చేపడతాం. త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.

మీడియాతో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు


SAKSHITHA NEWS