SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
చిట్యాల పట్టణానికి చెందిన మంచాల ఎల్లయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మల్లయ్యని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, సిలివేరు శేఖర్ జిట్టా చంద్రకాంత్, దాసరి నరసింహ, జయరపు శివ చిత్రగంటి ప్రవీణ్ గండమల్ల శంకర్ మంచాల గణేష్ దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS