SAKSHITHA NEWS

Municipal Chairman Takkalapalli Rajeswara Rao organized the Kanti Velam program

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు గారు, వైస్ చైర్మన్ శ్రీ దేశిని స్వప్న కోటి గారు, స్థానిక కౌన్సిలర్ ఎలగందుల స్వరూప శ్రీహరి గారు, దేశిని రాధ సదానందం గారు,డాక్టర్స్ దిలీప్ గారు,రత్నాకర్ గారు,హిమబిందు గారు,సూపర్వైజర్ అరుణ,ANM లు వాణిశ్రీ,సంధ్య,కవిత మరియు ఆశ వర్కర్స్,CLRP, RP లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS