SAKSHITHA NEWS

దేవరకొండ (సాక్షిత ప్రతినిధి)

నేరేడుగొమ్ము మండలం, తిమ్మాపురం గ్రామం బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బైరెడ్డి కొండల్ రెడ్డి తండ్రి బైరెడ్డి కృష్ణారెడ్డి మరణించడంతో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, యంపీపి జాని యాదవ్ లు కృష్ణారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైతుబంధు అద్యక్షులు శిరందాసు కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ లు నివాళులర్పించారు


SAKSHITHA NEWS