SAKSHITHA NEWS

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని.. పాత మార్కెట్ జామా మసీదులో రంజాన్ పర్వదినం సందర్భంగా.. ముస్లింలకు రంజాన్ తొఫాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.


SAKSHITHA NEWS