SAKSHITHA NEWS

kondakal కొండకల్ ఎంపీటీసీని సన్మానించిన ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

సాక్షిత శంకరపల్లి : కొండకల్ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి ని శంకరపల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి , ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ సన్మానించారు .

కొండకల్ ఎంపీటీసీ గ్రామ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారని ఎంపీపీ అన్నారు . ఈ తరుణం లో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందడానికి ప్రతి క్షణం పాటుపడతనన్నారు .

ఎంపీపీ ,ఎంపీడీఓ సన్మానించడం ఆనందకరం అని సురేందర్ రెడ్డి అన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

kondakal

SAKSHITHA NEWS