SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మలో జరిగిన నాదెళ్ల కోటేశ్వరరావు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కోటేశ్వరరావు కి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 17 At 1.27.28 Pm

SAKSHITHA NEWS