SAKSHITHA NEWS

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ నూతన సీఐగా బాధ్యతలు తీసుకున్న వెంకట్ రెడ్డి శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS