కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…
Related Posts
చిన్నగుంటపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు
SAKSHITHA NEWS జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చిమనగుంటపల్లి గ్రామంలో మంగళవారం వనపర్తి జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించడం జరిగింది.*ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య మాట్లాడుతూ నిషేద భూములు మరియు…
శంకర్పల్లి నుండి పటాన్ చెరు ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు పాదయాత్ర
SAKSHITHA NEWS శంకర్పల్లి నుండి పటాన్ చెరు ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు పాదయాత్ర శంకర్పల్లి: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని హనుమాన్ మందిర్ నుండి పటాన్ చెరు ఎల్లమ్మ తల్లి మందిరం వరకు పాదయాత్రగా చేరుకొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న జై…