SAKSHITHA NEWS

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, సురేష్ రెడ్డి, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎంసీ ప్రెసిడెంట్ రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, జగన్ యాదవ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS