SAKSHITHA NEWS

MLA who participated in the food feast

ఫుడ్ ఫీస్ట్‘లో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని పిపి నగర్ లో ఏఎంఎస్ స్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫుడ్ ఫీస్ట్‘ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS