SAKSHITHA NEWS

దమ్మపేట

ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో పాల్గొన్న MLA మెచ్చా నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దమ్మపేట (మండలం), తొట్టిపంపు, గణేష్ పాడు, మర్రిగూడెం, సీతారాంపురం, మొద్దులగూడెం, ముష్టిబండ గ్రామాల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు,గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,ఆడపడుచులు,గ్రామ పెద్దలు,పిల్లలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS