SAKSHITHA NEWS

సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ మార్కెట్ వద్ద రూ.88 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పరిశీలించారు. ఇప్పటికి 40% శాతం పనులు పూర్తి కావడంతో మరింత వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS