కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ. నూతన కార్యాలయంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఈ.ఈ ఎం. రామ్ మోహన్ రావు, ఈ.ఈ కె. మోహన్ రావు, డి.ఈ గంగాధర్, డి.ఈ.ఈ యాదగిరి, ఏ.ఈ ఆర్.నాగేశ్వర్ రావు, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, సాయి యాదవ్, ఆనంద్, మేడ్చల్ మల్కాజ్గిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ్ రెడ్డి, ముకుందం, పంచాయతీ రాజ్ కార్యాలయ సిబంది పాల్గొన్నారు.
దుండిగల్ గండిమైసమ్మ ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ. నూతన కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…
Related Posts
చట్టాలపై అవగాహన కలిగిస్తున్న డిఫెన్స్ లీగల్ ఎడ్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య
SAKSHITHA NEWS చట్టాలపై అవగాహన కలిగిస్తున్న డిఫెన్స్ లీగల్ ఎడ్ కౌన్సిల్ జి. ఉత్తరయ్యసాక్షిత వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం, జగత్తుపల్లి గ్రామం లో వనపర్తి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం…
స్కై సెవెన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
SAKSHITHA NEWS స్కై సెవెన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణ కేంద్రంలో స్కై సెవెన్ రెస్టారెంట్ ను స్థానిక ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి…