SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ. నూతన కార్యాలయంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఈ.ఈ ఎం. రామ్ మోహన్ రావు, ఈ.ఈ కె. మోహన్ రావు, డి.ఈ గంగాధర్, డి.ఈ.ఈ యాదగిరి, ఏ.ఈ ఆర్.నాగేశ్వర్ రావు, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, సాయి యాదవ్, ఆనంద్, మేడ్చల్ మల్కాజ్గిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ్ రెడ్డి, ముకుందం, పంచాయతీ రాజ్ కార్యాలయ సిబంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS