కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని బాచుపల్లి ప్రణీత్ అంటిల్ల, 125 గాజులరామారం ఫేస్ -2, 132 డివిజన్ గాయత్రీ నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే కె పి వివేకానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాలు, భక్తులు పాల్గొన్నారు.
బాచుపల్లి, గాజులరామారం, జీడిమెట్ల డివిజన్ లోని పలు కాలనీల్లో గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్…
Related Posts
జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
SAKSHITHA NEWS జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభసాక్షిత: స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ,…
గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై తుది తీర్పు
SAKSHITHA NEWS గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై రేపే తుది తీర్పు హైదరాబాద్:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచార ణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును…