SAKSHITHA NEWS

చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి మండల పరిధి కొండకల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను చించల్ పేట్ గ్రామంలోని ఆయన నివాసంలో అయ్యప్ప స్వాములు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడోసారి గెలిపించిన ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయకులు భూపాల్, రమేష్, రాము ఉన్నారు.

Whatsapp Image 2023 12 08 At 5.50.53 Pm

SAKSHITHA NEWS