SAKSHITHA NEWS

ATM unit ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా

పుత్తూరు లో నేడు పట్టణ సెంటర్లో ATM లేక ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని గమనించి అత్యవసర పరిస్థితులలో నగదు అవసరాన్ని గుర్తించి INDIA One ATM యూనిట్ ను ప్రారంభించారు.


SAKSHITHA NEWS