SAKSHITHA NEWS

ముస్లీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో పాల్గొన్న మంత్రి
వేలాదిగా పాల్గొన్న ముస్లీం సోదరులు
ప్రత్యేక ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి


SAKSHITHA NEWS