SAKSHITHA NEWS

సత్యసాయి

రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారు..

చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమయ్యాయి…

వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత ద్వారా మహిళలను ఆదుకున్నాం.

14 ఏళ్లు సీఎంగా పనిచేసి కూడా ఒక్కహామీ నెరవేర్చలేదు-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


SAKSHITHA NEWS