SAKSHITHA NEWS

SPS నెల్లూరు జిల్లా:


నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో మత్సశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు సబ్సిడీతో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, లైవ్ ఫిష్ వెండింగ్ వాహనాలను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ , జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్ , మత్స్య శాఖ అధికారులు, మత్స్యకారులు.


SAKSHITHA NEWS