Minister Jogi Ramesh participated in the inauguration ceremony of the new Secretariat building నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ . సాక్షిత : కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి సచివాలయ సిబ్బంది కొలువు తీరనున్న నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి జోగి రమేష్ . ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృత్తివెన్ను మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
SAKSHITHA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…