
అమరావతి : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్.
పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం.
కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం.
రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app