SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ లోకి కొనసుగుతున వలసలు.

సాక్షిత : ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడవసారి గులాబీ జండా ఎగురవేయడం కాయం హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యం ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ శ్రీమతి పైడి మాధవి బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, ఈ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్, మేయర్ శ్రీమతి కోలన్ నీల గోపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ సమీక్షం లో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. కండువా కపి పార్టీలోకి ఆహ్వానించారు, నాయకులు కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందిఅని కార్యకర్తల అభిమతమే పార్టీ ఎజండా అని, రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం కల పార్టీ మనది, దేశంలోనే ఈ రాష్ట్రం లో అని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మన రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు. సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉండడం మన అదృష్టం అని.
అలాగే ప్రపంచంలోనే బెస్ట్ ఐ.టీ మినిస్టర్ గా పేరుగాంచిన మన పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు, విద్యావంతుడు, పరిపాలన వినుతన అభివృద్ధి పనులు చేపడుతూ ప్రపంచంలోనే హైదరాబాద్ కు ఐ.టీ పరిశ్రమతో విశిష్ట గుర్తింపు తెచ్చిన మినిస్టర్ కెటీఆర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలోని ప్రతినిధులు అందరు కలిసికట్టుగా పనిచేస్తూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఒక మోడల్ కార్పొరేషన్ గా అలాగే కుత్బుల్లాపూర్ నియోజికవర్గంని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిగుతాం అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

2ee0ca3f 65ba 44da 8d59 85afb61190e4

SAKSHITHA NEWS