SAKSHITHA NEWS

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన దూలపల్లి మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు…


సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దూలపల్లి మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మంత్రి రఘునాథ్, ఉపాధ్యక్షులు బర్మా శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి గంగయోల శివ, కార్యదర్శులు నాయికోటి కిషోర్, ప్రచార కార్యదర్శులు పూజారి మహేష్, కోశాధికారి ఆర్.వెంకటేష్, కార్య నిర్వాహక సభ్యులు వరగంతం నాగరాజు, సలహాదారులు బూర్గుబావి సత్యనారాయణ, గంగయ్యోల వెంకటేష్, మంత్రి రుషిరాజ్, పోశెట్టి అశోక్, బర్మా ప్రవీణ్, గరిశె సతీష్, గంగయ్యోల పెంటయ్య, దొడ్ల నాగరాజు, పోశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS