SAKSHITHA NEWS

ఏలూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి నూతన సభ్యత్వ నమోదు సంబంధించిన వాల్ పోస్టర్ ని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్, చల్లగుళ్ల సురేష్, రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ నందిగం నారాయణ రావు, కో కన్వీనర్‌ మస్తాన్ భాషా, ట్రెజర్‌ ఆంజనేయరాజు, జాయింట్ సెక్రటరీ ( org) దశరద్, సిటి కన్వీనర్ జల్ది నాగేశ్వరరావు, పబ్లిసిటి ఇంచార్జ్ ములక్కల సత్యనారయణ, సోషల్‌ మీడియా ఇంచార్జ్ రవ్వ సత్యనారయణ, చింతలపూడి ఇంచార్జ్ పామర్తి రాంబాబు మరియు సీనియర్ నాయకులు నారాయణ రావు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS