SAKSHITHA NEWS

మేడ్చల్ – మల్కాజ్గిరి మహిళా కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న …….టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి .

కుత్బుల్లాపూర్ విన్ ప్యాలెస్ లో మేడ్చల్ మల్కాజిగిరి మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన మహిళా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి , కుత్బల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమంత్ రెడ్డి , శ్రీరంగం సత్యం మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పున్నారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో అధికారంలో రావడానికి మహిళ యొక్క భాగస్వాంగం చాలా ఉందని అదే విధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా కష్టపడి పని చేయాలని , కష్టపడిన ప్రతి వారికి పార్టీలో మంచి అవకాశాలు వస్తాయని తెలియజేశారు

Whatsapp Image 2024 01 29 At 6.23.01 Pm

SAKSHITHA NEWS