మట్టి వినాయకుల ను పూజిద్దాం..!!పర్యావరణం ను పరిరక్షిద్దాం ..!!కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు.
సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్ వార్డ్ కార్యాలయం దగ్గర వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని స్థానిక నాయకులుతో కలిసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన * కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు *.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పి వినయ్ కాంత్ రెడ్డి, స్థానిక నాయకులు యాదయ్య, యాదగిరి, జగదీష్ గౌడ్,మురళి మల్లేష్ రాజు భాస్కర్ స్వరూప కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయకుల ను పూజిద్దాం..!!పర్యావరణం ను పరిరక్షిద్దాం ..!!కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు.
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…