SAKSHITHA NEWS

సామూహిక జనగణమన గీతాలాపనలో మేయర్!…

…….

సాక్షిత : భారత స్వతంత్ర వజ్రోత్సవాలు వేడుకలలో భాగంగా నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్,విజ్ఞాన్ స్కూల్, క్యాసల్ టౌన్ స్కూల్ విద్యార్థులతో,మరియు వారి ఉపాధ్యాయ బృందంతో,రోజూ వారి కూలీలు,రోడ్ పైన వాహనదారులు,పాదచారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేసిన * మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, తెరాస నాయకులు,NMC, ఆయా డివిజన్ తెరాస అద్యక్షులు, మరియు అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు,యువ నాయకులు,మహిళా నాయకులు,NMC అధికారులు మరియు సిబ్బంది,బాచుపల్లి పోలీస్, మరియు సిబ్బంది, ఆయా డివిజన్ స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు,బస్తీ,కాలనీ ప్రజలు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS