SAKSHITHA NEWS

సిరిసిల్లలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

సిద్ధిపేట జిల్లా కేశవపూర్ కు చెందిన బొమ్మగాని స్రవంతికి కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటకు చెందిన రావుల నాగరాజుతో 2018లో వివాహమైంది.

సిరిసిల్ల బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే నాగరాజు, లాస్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ.10 లక్షలు కట్నం తేవాలని వేధించడంతో లాస్స ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆసుప్రతిలో చికిత్స పొందుతూ లాస్య ఈరోజు మృతి చెందింది…


SAKSHITHA NEWS