SAKSHITHA NEWS

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు…

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన పలువురు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారిని కలిసి పలు ఆహ్వాన పత్రికను అందచేసి ఆహ్వానించారు


SAKSHITHA NEWS