సాక్షిత : రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో తన సోదరీమణులు రాణి, రమ, లక్ష్మి లు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించారు. అనంతరం వారు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఏసూరి సావిత్రి, బ్రహ్మకుమారి సునీత, నియోజకవర్గ పరిధిలోని పలువురు ముస్లీం మహిళలు మంత్రికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో తన సోదరీమణులు రాణి, రమ, లక్ష్మి లు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించారు
Related Posts
తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల
SAKSHITHA NEWS తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల సందర్బంగా అక్రమంగా డబ్బులు గుంజుతున్న థియేటర్ యాజమాన్యాలు.. ఇబ్రహీంపట్నం ‘దేవర’ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు.. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది..…
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ
SAKSHITHA NEWS మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ – రజక సంఘం జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్కమలాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు సాక్షిత కమలాపూర్ :పెత్తందారి తనం, దౌర్జన్యాలు అరాచకాలపై తిరుగుబాటు చేసి…