సాక్షితనెల్లూరు జిల్లా:* * : సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గొలగమూడిలో వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలలో భాగంగా, స్వామివారికి సతీమణి శ్రీమతి విజితతో కలిసి పట్టు వస్త్రాలు బహుకరించి, రథోత్సవంలో పాల్గొని, రాధాన్ని లాగి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,సతీమణి శ్రీమతి విజితతో కలిసి పట్టు వస్త్రాలు
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…