SAKSHITHA NEWS

కొండకల్ గ్రామంలో వ్యక్తి అదృశ్యం

సాక్షిత శంకర్పల్లి : శంకరపల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యారు. ఒగ్గు విఠలయ్య ఉదయం 3 గంటలకు నుండి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం, ఆయన తెలుపు రంగు చొక్కా, తెలుపు పంచ వస్త్రాలలో ఉన్నారు అని అన్నారు .కుటుంబం మరియు గ్రామ ప్రజలు ఆయనని వెదుకుతున్నారని తెలిపారు. ఈ వ్యక్తిని చూసినవారు, క్రింది నంబర్లను సంప్రదించాలని కోరారు 8143820603,9030046837


SAKSHITHA NEWS