SAKSHITHA NEWS

సాక్షిత : మల్కాజ్గిరి పార్లమెంటరీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద , నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్ , జిహెచ్ఎంసి 129 డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ రాజశేఖర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS