చిట్యాల సాక్షిత ప్రతినిధి
చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ స్టేజి వద్ద జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు స్టాపర్లు మరియు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా యువజన సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ
ఇరుగు రవి కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ వట్టిమర్తి జాతీయ రహదారిపై స్టేజి ఉన్నట్టుగా ఎలాంటి హెచ్చరిక బోర్డులు స్టాపర్లు లేకపోవడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెంటనే భారీ గేట్లు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు దూదిగామ ప్రభాకర్ ,బోయిని మహేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
వట్టిమర్తి స్టేజి వద్ద హెచ్చరిక బోర్డులు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలి – మేడి హరికృష్ణ
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
SAKSHITHA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…