SAKSHITHA NEWS

పేద విద్యార్థులకు అక్షరమాల చార్ట్స్ అందజేసిన మేడి హరికృష్ణ

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో గత నెల రోజుల నుంచి గ్రామంలో పూరి గుడెసలు వేసుకొని నివాసం ఉంటున్న పేదవిద్యార్థులకు శనివారం రోజున జిల్లా యువజన సంఘం సమఖ్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో అక్షరమాల చార్ట్స్ ను అందజేసి బగచదువుకోవాలని సూచించారు.


SAKSHITHA NEWS