SAKSHITHA NEWS

కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి లిస్టులో మూడోసారి టిక్కెట్టు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , అల్లాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్ లో కార్యకర్తలతో కలిసి బాణాసంచాలు కాల్చి సంబరాలు చేయడం జరిగింది.


SAKSHITHA NEWS