SAKSHITHA NEWS

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో లోకేశ్ భేటీ

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రమంత్రి నారా లోకేశ్ బుధవారం రాత్రి భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలు, వివిధ పథకాలకు కేంద్ర నిధుల మంజూరుపై ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రుల్ని కలవడానికి బుధవారం మధ్యాహ్నం ఆయన దిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాల్ని పీయూష్ గోయల్తో చర్చించినట్టు లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.


SAKSHITHA NEWS