
నందిగామ మండలం : ఆదివారం నాడు కేతవీరునిపాడు గ్రామములో సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పాల్గొన్న కేశినేని ఫౌండేషన్ చైర్మన్,తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ఆత్మీయ సమావేశంలో గ్రామములో నెలకొన్న సమస్యలు,అధికార పార్టీ నేతల అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులు, వైసిపి పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను,రానున్న ఎన్నికలను అత్యంత కీలకంగా ఎదుర్కొనటం తదితర అంశాలపై చర్చించడం జరిగినది.
