మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని 12వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన స్థానిక డివిజన్ జెనరల్ సెక్రెటరీ బట్ట మురళి.ఈ సందర్భంగా వారు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య ప్రసాదాన్ని,మరియు స్వామి వారి చిత్ర పటాన్ని మేయర్ దంపతులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు అనుబంధ కమిటీల సభ్యులు గాలి శ్రీనివాస్,గోల్కొండ శ్రీను, బాలరాజు,చంద్రమౌళి,ఇతర ముఖ్యులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన స్థానిక డివిజన్ జెనరల్ సెక్రెటరీ బట్ట మురళి
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…