SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని 12వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన స్థానిక డివిజన్ జెనరల్ సెక్రెటరీ బట్ట మురళి.ఈ సందర్భంగా వారు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య ప్రసాదాన్ని,మరియు స్వామి వారి చిత్ర పటాన్ని మేయర్ దంపతులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు అనుబంధ కమిటీల సభ్యులు గాలి శ్రీనివాస్,గోల్కొండ శ్రీను, బాలరాజు,చంద్రమౌళి,ఇతర ముఖ్యులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS