SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

▪️ ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతయుతంగా చెట్లను పెంచి దేశ ప్రగతిని పెంచడంలో భాగస్వాములై భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS