SAKSHITHA NEWS

ఒంటేరు పద్ధతి మార్చుకో
డి.సి.సి. ప్రెసిడెంట్. నర్సారెడ్డి ని విమర్శిస్తే ఊరుకోం?

ఎఫ్. డి. సి. మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి నీ పద్ధతి మార్చుకో అని. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పిఏసి ఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు. ఆదివారం రోజు దుబ్బాకలో. మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ. ఒంటేరు ప్రతాపరెడ్డి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డు లొ ప్రభుత్వ శిఖం భూమి. కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకున్నది నువ్వు కాదా అని. వారు మండిపడ్డారు. గజ్వేల్ పట్టణంలో. అనేక అవినీతి అక్రమాలు. చేసి. అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి. కెసిఆర్ దగ్గర కోట్ల రూపాయలు. డబ్బులు తీసుకొని. పార్టీ మారింది. నువ్వు కాదా అని. వారు ఆరోపించారు. అనేక సంవత్సరాలుగా. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని. పనిచేసుకుంటున్న కార్యకర్తలను. మోసం చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరి. కాంగ్రెస్ పార్టీ . డిసిసి ప్రెసిడెంట్ ను.కాంగ్రెస్ పార్టీని. విమర్శిస్తున్నావా. ఖబర్దార్ వంటేరు ప్రతాపరెడ్డి. మరో మారు. డి.సి.సి.అధ్యక్షులు.నర్సారెడ్డి ని విమర్శిస్తే. ఊరుకునేది లేదని. వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శ్రీనివాస్. సోషల్ మీడియా కన్వీనర్. కర్నాల రమేష్ గౌడ్, మల్లు గారి చంద్రారెడ్డి,రాజు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS