SAKSHITHA NEWS

krishna కృష్ణా జిల్లాకు విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు దివంగత వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కాపు ఐక్యవేదిక సీఎం చంద్రబాబును కోరింది.

జులై 4న రంగా జయంతి సందర్భంగా నామకరణ విషయాన్ని ప్రకటించాలని కోరింది.

కాపు-కమ్మ కులం మైత్రి మరింత బలపడాలన్న, టిడిపిని కాపుల భవిష్యత్తు మరింత విశ్వసించాలన్న ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ ఐక్యవేదిక సంఘం సీఎంకు విజ్ఞప్తి చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

krishna

SAKSHITHA NEWS