SAKSHITHA NEWS

కొవ్వూరు మండలం మద్దూరు బ్యారేజ్ పై పాఠశాలలకు వెళుతున్న ఐదుగురు విద్యార్థులను వెనకనుంచి ఢీకొన్న కారు

ఐదుగురు విద్యార్థులు గాయాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలింపు

ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు… పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది


SAKSHITHA NEWS