SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని 11వ డివిజన్ కార్పొరేటర్ రవి కిరణ్ తో కలిసి కేటీఆర్ కాలనీ అఖిల అబొడ్ ప్రెసిడెంట్ రమేష్ మర్యాద పూర్వకంగా కలిసి ఏప్రిల్ 23వ తేదిన వారి సోదరుని కుమారుల నూతన పట్టు వస్త్ర (ధోతి) అలంకరణ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని ఆహ్వానించడం జరిగింది..


SAKSHITHA NEWS